నల్లమలలో ట్రైనీ ఐఏఎస్ ల బృందం పర్యటన

71చూసినవారు
నల్లమలలో ట్రైనీ ఐఏఎస్ ల బృందం పర్యటన
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో శనివారం 6 మందితో కూడిన ట్రైనీ ఐఏఎస్ బృందం పర్యటించారు. శుక్రవారం రాత్రి వారు బైర్లూటి ఎక్కువ టూరిజంకి చేరుకొని అక్కడే బస చేశారు. శనివారం నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డితో కలిసి నల్లమలలో జంగిల్ సఫారీ చేశారు. అలాగే నల్లమల్ల చెంచు గిరిజనుల జీవనస్థితిగతులపై అధ్యయనం చేశారు.

సంబంధిత పోస్ట్