సామాజిక పింఛన్లను సకాలంలో పంపిణీ చేయండి

74చూసినవారు
సామాజిక పింఛన్లను సకాలంలో పంపిణీ చేయండి
సామాజిక పింఛన్లను సకాలంలో పంపిణీ చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లకు బదులు ప్రత్యామ్నాయంగా పింఛన్ల పంపిణీ చేపట్టాలని సూచించడంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కాకుండా లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్