టీటీడీకి రూ.38 లక్షలు విరాళం ఇచ్చిన నారా దేవాన్ష్

56చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ తిరుమల ఆలయానికి రూ.38 లక్షలు విరాళం ఇచ్చారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఈ క్రమంలో ఒక్క రోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలు తిరుమలలోని అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.

ట్యాగ్స్ :