Apr 13, 2024, 06:04 IST/పరిగి
పరిగి
ఆర్థిక సహాయం అందజేత
Apr 13, 2024, 06:04 IST
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన మేకల బసమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి తను అందుబాటులో లేకపోవడంతో శనివారం అతని అనుచరులు యాదయ్య, నారాయణ, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.