చిల్లకూరు మండలంలో భూకంపం

20608చూసినవారు
చిల్లకూరు మండలంలో భూకంపం
ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో గురువారం రాత్రి 8. 45 సమయంలో భూకంపం సంభవించింది. సుమారు 2 సెకన్ల పాటు భూకంపం వచ్చింది. పెద్ద శబ్దం రావడంతో ఇళ్ళలో నుండి ప్రజలు భయంతో బయటకు పరుగెత్తారు. ప్రజలు సుమారు అరగంట పాటు భయంతో ఇళ్ళలోకి వెళ్ళలేదు. గ్రామంలో ఎటువంటి నష్టం జరగలేదు. గత 100 ఏళ్ళలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని ప్రజలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్