సిపిఎం నేత సీతారాం ఏచూరికి సిపిఎం ఘన నివాళులు

57చూసినవారు
సిపిఎం నేత సీతారాం ఏచూరికి సిపిఎం ఘన నివాళులు
వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంలో కార్మికవర్గ పక్షపాతి, పేద ప్రజల ఆశాజ్యోతి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం జరిగింది. కామ్రేడ్ ఏచూరి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య పలువురు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోపిడీకి గురయ్యే ప్రజల సంక్షేమానికి కట్టుబడిన నేత సీతారాం ఏచూరి అని అన్నారు.

సంబంధిత పోస్ట్