కందుకూరు: ఎమ్మెల్యే సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు
కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు అనగా బుధవారం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటలు వరకు నూతన సంవత్సర వేడుకలు జరుగును. ఈ వేడుకలలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశంతెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.