ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ గా మహేశ్వరరావు

64చూసినవారు
ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ గా మహేశ్వరరావు
ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కన్వీనర్ నేతి మహేశ్వర రావును రాష్ట్రంలో ఆ పార్టీ సి జోన్ కోఆర్డినేటర్ గా గురువారం నియమించారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో పార్టీ బరోపేతానికి తనను సీజోన్ సమన్వయకర్తగా నియమించారని అందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆప్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నీతి మహేశ్వరావు కందుకూరులో గురువారం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్