పల్లిపాడులో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

59చూసినవారు
ఇందుకూరుపేట మండలం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) నందు శిక్షా సప్తాహ్ లో భాగంగా నాలుగవ రోజైన గురువారం ఛాత్రోపాధ్యాయులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీఅలరించాయి. ఛాత్రోపాధ్యాయులచే సంప్రదాయ స్థానిక వంటల తయారీ, కోలాటం, వివిధ రాష్ట్రాల వస్త్ర ధారణను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్