విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహణ
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లల్లో చిన్ననాటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి పెరిగేలా చేయడంతో పాటు వారిని మొబైల్ చెర నుంచి విముక్తి కలిగించవచ్చునని జిల్లా రిసోర్చ్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.