పోలీసులు గన్ లు పెట్టి బెదిరించారు: వేముల సతీష్

4229చూసినవారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన గులకరాయి దాడి ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేకుండా తమను గన్ లతో భయపెట్టి అరెస్టు చేశారని ఈ కేసులో నిందితులుగా ఉన్న వేముల సతీష్ పేర్కొన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గులకరాయి ఘటనకు సంబంధించి తాను నిర్దోషినని, తనపై మోపిన కేసును కొట్టివేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్