దుష్ప్రచారం చేయడం తగదు: వైసీపీ

4011చూసినవారు
వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అనీల్ పై నిందలు మోపడం సరికాదని మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ హంజాహుస్సేనీ, వైసీపీ నాయకులు జియా ఉల్ హక్ హితవు పలికారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో గల వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి అనీల్ కుమార్ కబ్జా చేసినట్టు టిడిపి నేతలు కౌసర్ జాన్ అనే మహిళను తీసుకెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్