శాంతిభద్రతలు లోపిస్తే కఠిన చర్యలు

73చూసినవారు
శాంతిభద్రతలు లోపిస్తే కఠిన చర్యలు
ఎన్నికల సమయం ఇది జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు, గ్రామాల్లో అలజడి సృష్టించవద్దని సిఐ రాంబాబు అన్నారు. ఎస్పీ హఫీజ్ ఆరిఫ్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన వీరంపల్లిలో సోమవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఎన్నికల జరిగేంత వరకు ఎటువంటి గొడవలకు దిగవద్దన్నారు.

సంబంధిత పోస్ట్