ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాటం

62చూసినవారు
ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాటం
అధికారంలో ఉంటే అభివృద్ధి పనుల కోసం ఆరాటపడ్డామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశామని మాజీ‌ మంత్రి, సర్వేపల్లి టిడిపి అభ్యర్ధి సోమిరెడ్డి‌ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, డేగపూడి గ్రామాలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో మంత్రి కాకాణి సర్వేపల్లిలో ప్రజలకు స్వాతంత్రం లేకుండా హరించారన్నారు.

సంబంధిత పోస్ట్