టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి తీగల భాస్కర్ అన్నారు. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ ఎల్ ఎన్ పురం పిడూరు బద్దెవోలు పిడూరు పాలెం తదితర గ్రామాలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నారు.