వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: సినీ నటి కుష్బూ

64చూసినవారు
వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: సినీ నటి కుష్బూ
వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని బీజేపీ నాయకురాలు, సినీ నటి కుష్బూ అన్నారు. మంగళవారం అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా కుష్బూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని, రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ట్యాగ్స్ :