ప్రచార రంగంలోకి ఎన్టీఆర్ తనయుడు

76చూసినవారు
ప్రచార రంగంలోకి ఎన్టీఆర్ తనయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు 12 రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నేతలు సభలు, సమావేశలతో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం రంగంలోకి సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని సమాచారం. ఏన్డీయే తరఫున ఎన్నికల ప్రచారానికి నేడు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

సంబంధిత పోస్ట్