విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

83చూసినవారు
విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మాణాలపై హైకోర్టులో విచారణ
AP: భీమిలి బీచ్‌ సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలు ఉల్లంఘించి YCP రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు తమ వాదనలను కోర్టుకు వివరించాయి. పెనక నేహారెడ్డి భీమిలి బీచ్‌లో నిర్మించిన కొంత గోడను అధికారులు కూల్చినట్లు జీవీఎంసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందుకైన ఖర్చులు ఎవరు భరించారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జీవీఎంసీ ఖర్చులతోనే కూల్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్