అటవీ సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయం: డిప్యూటీ సీఎం

81చూసినవారు
అటవీ సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయం: డిప్యూటీ సీఎం
అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇవాళ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. అటవీ వనరుల రక్షణలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని స్మరించుకొంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్