మైలవరం పట్టణంలో పారిశుధ్య చర్యలు

82చూసినవారు
మైలవరం పట్టణంలో పారిశుధ్య చర్యలు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం మైలవరం పట్టణంలో పారిశుధ్య చర్యలకు అధికారులు నడుం బిగించారు. మైలవరం పట్టణ పంచాయతీ ఈవో రఫీ ఆధ్వర్యంలో పంచాయతీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పర్యవేక్షణలో శరవేగంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. పట్టణంలో పారిశుద్ధం అద్వానంగా దర్శనం ఇవ్వటంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.