11న మద్యం షాపుల కేటాయింపు

82చూసినవారు
11న మద్యం షాపుల కేటాయింపు
ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 11న లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మద్యం షాపుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరిగిందని అధికారులు తెలిపారు. రూ.99కే మద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్