బొబ్బిలి: కంప్యూటర్ విద్యపై విద్యార్థులకు అవగాహన

81చూసినవారు
బొబ్బిలి: కంప్యూటర్ విద్యపై విద్యార్థులకు అవగాహన
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాలు మేరకు ప్రతీ ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా బాడంగి గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి ఆర్. దుర్గా. ప్రసాద్ విద్యార్ధినీ విద్యార్థులతో నీతి కథలు చదివించారు. అలాగే ఆటలు, కంప్యూటర్ బేసిక్స్ కూడా నేర్పించారు. ఈ సందర్భంగా బాడంగి గ్రంథాలయంలో పిల్లలు పెద్దలకు పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, వార్తపత్రికలను పాఠకులకు అందుబాటులో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్