ఉచిత టీ కార్యక్రమంతో అభిమానాన్ని చాటుకున్న యజమాని...

72చూసినవారు
ఉచిత టీ కార్యక్రమంతో అభిమానాన్ని చాటుకున్న యజమాని...
గజపతినగరం లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న సరస్వతి ఇరానీ టీ పాయింట్ వద్ద పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం ఉచిత టీ పంపిణీ కార్యక్రమం చేశారు. జనసేన వీర అభిమాని అయినా టీ షాప్ యాజమాని పోతురాజు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమం లో అభిమానులు సాయి కృష్ణ, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :