1 నుంచి కాకినాడలో పవన్ పర్యటన

65చూసినవారు
1 నుంచి కాకినాడలో పవన్ పర్యటన
జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తొలిరోజు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పొల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు. 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం పిఠాపుంలో వారాహి కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :