వైసీపీ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదు: మంత్రి

67చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మ, త్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితిలే నిదర్శనమని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్