సబ్సిడీపై విత్తనాలు బుక్ చేసుకోండి

62చూసినవారు
సబ్సిడీపై విత్తనాలు బుక్ చేసుకోండి
దర్శి మండలంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీకి రాయతీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి, వ్యవసాయ సహాయకుల సాయంతో రాయితీపై విత్తనాలను బుకింగ్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్