గిద్దలూరులో వరుస చోరీలు, ఆందోళన చెందుతున్న స్థానికులు

70చూసినవారు
గిద్దలూరులో వరుస చోరీలు, ఆందోళన చెందుతున్న స్థానికులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైయస్సార్ సెంటర్లో బుధవారం వరుస చోరీలు చోటుచేసుకున్నాయి. ఓ ఆల్ చిప్స్ షాప్, బ్రేకరిలో దొంగలు 30వేల రూపాయలు చోరీకి పాల్పడ్డారు. అలానే ఓ కిరాణా దుకాణం పూల దుకాణంలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఒకే రోజు వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్