తమ స్మశానాన్ని కాపాడాలన్న దళితులు

53చూసినవారు
కంభం మండలం నర్సిరెడ్డిపల్లి లో ఎస్సీలకు సంబంధించిన స్మశానాన్ని కాపాడాలంటూ స్థానిక దళితులు విజ్ఞప్తి చేశారు. మూడు ఎకరాలకు పైగా ఉన్న స్మశాన భూమిని కొందరు ఆక్రమించి కేవలం 10 సెంట్లు మాత్రమే స్మశానానికి వదిలిపెట్టారంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోని తమ స్మశానానికి సంబంధించిన భూమిని తమకే కేటాయించేలా చూడాలంటూ సోమవారం ఎమ్మెల్యేని దళితుల కోరారు.

సంబంధిత పోస్ట్