పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

3269చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం నూతన కమిషనర్ శ్రీనివాసరావు, ఎమ్మార్వో సిద్ధార్థ తనిఖీ చేశారు. సమస్యతమైన ప్రాంతాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. 2024 ఎన్నికలు సజావుగా శాంతియుతంగా ముగిసినందుకు కృషి చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్