ఓటు వేస్తామని ఓటర్ల చేత ప్రతిజ్ఞ
గిద్దలూరు పట్టణంలో సోమవారం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు ఎన్నికల అధికారిని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కోటగడ్డ వీధి కోట స్కూల్ లో గల 181 వ బూతులో బూత్ లెవెల్ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యాన్ని సాంప్రదాయాలను, స్వేచ్ఛాయితంగా, నిష్పక్ష పాతంగా, ప్రశాంతత ఎన్నికలు జరిగేందుకు సహకరిస్తామన్నారు.