రాజరాణి రైతులకు ఘన స్వాగతం

70చూసినవారు
అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒంగోలు టిడిపి సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ, విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ వారికి ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచి అమరావతి రాజధానిగా నిలుస్తుందని మురళీకృష్ణ తెలిపారు. రైతులు అమరావతి-తిరుపతికి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్