స్పా ముసుగులో వ్యభిచారం

73చూసినవారు
స్పా ముసుగులో వ్యభిచారం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కొందరు వ్యక్తులు స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పా సెంటర్‌పై దాడులు చేశారు. ముగ్గురు యువతులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :