చంద్రబాబుతో రామరాజు భేటీ.. ఉండి సీటుపై క్లారిటీ?

586చూసినవారు
చంద్రబాబుతో రామరాజు భేటీ.. ఉండి సీటుపై క్లారిటీ?
అమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉండి ఎమ్మెల్యే రామరాజు భేటీ అయ్యారు. ఉండి సీటు తనకే కేటాయించాలని రామరాజు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక ఉండి సీటుపై క్లారిటీ ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఉండి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉండి టికెట్ రామరాజుకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రఘురామకు కూడా ఉండి సీటు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్