సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు: సీఎం చంద్రబాబు

62చూసినవారు
సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు: సీఎం చంద్రబాబు
ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిసి బుడమేరు గండ్లు తెగిపోవడంతో విజయవాడ పరిస్థితి అత‌ల‌కూతల‌మైంది. తాజాగా సీఎం చంద్రబాబు వరద బాధితులకు సాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు వచ్చాయని తెలిపారు. వరద సమయంలో ఊహించని రీతిలో బుడమేరుకు వరద పోటెత్తిందని, వరద సమయంలో కూడా ఉద్యమ స్ఫూర్తితో పని చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్