ఇసుక దందాలో రూ.9,750 కోట్లు కొట్టేశారు: సీఎం

60చూసినవారు
ఇసుక దందాలో రూ.9,750 కోట్లు కొట్టేశారు: సీఎం
AP: మైనింగ్‌, క్వారీ లీజుల్లో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని సీఎం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారన్నారు. ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయ‌ని చెప్పారు. ఇసుక దందాలో రూ.9,750 కోట్లు కొట్టేశార‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్