ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శరన్నవరాత్రోత్సవాలు

75చూసినవారు
ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శరన్నవరాత్రోత్సవాలు
దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్