వైసీపీకి షాక్.. మచిలీపట్నం కార్యాలయానికి నోటీసులు (వీడియో)

74చూసినవారు
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్మాణానికి సంబంధించిన ద్రువపత్రాలు సమర్పించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.