కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం

78చూసినవారు
కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం
పీవీ నరసింహారావు.. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.

సంబంధిత పోస్ట్