కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు

58చూసినవారు
కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు
కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏపీలో నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ల ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ప్రాంతాల్లో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్