కావలిలో బాబును మళ్ళీ రప్పిద్దాం కార్యక్రమం

54చూసినవారు
కావలి పట్టణంలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు బాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో చదువుకున్న యువత నిరుద్యోగులు బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు.