ఉసురు తీస్తున్న వడగాలులు

84చూసినవారు
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలులు కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరిలో ఐదో వంతు మంది భారత్‌కు చెందిన వారేనని, ఏ దేశంతో పోల్చి చూసినా ఇదే ఎక్కువని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో రూపొందించిన ఈ అధ్యయనం వివరాలు పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్