18న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన జనరల్ బాడీ సమావేశం

54చూసినవారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సర్వసభ్య సమావేశాన్ని ఆగస్టు 18న నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థాన గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరులో మాట్లాడుతూ 2018లో ఆలయ నిర్మాణానికి సంబంధించి 4వేల మంది సభ్యులు, మరో 500 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారని ప్రతి రూపాయికి లెక్క చెప్పే బాధ్యత తనదేనన్నారు. తమపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్