కళ్యాణదుర్గంలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

553చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్, ఎన్ఎస్ఎస్ పీఓ కే. శ్రీధర్ లు మాట్లాడుతూ హెచ్ఐవీ ఎలా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.