కళ్యాణదుర్గం: ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎక్సైజ్ సీఐ

79చూసినవారు
కళ్యాణదుర్గం: ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎక్సైజ్ సీఐ
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం పట్టణంలోని ఆయన స్వగృహంలో గురువారం నూతన ఎక్సైజ్ సీఐ హసీనా బాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు బొకే అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం నూతన మద్యం విధానంపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అక్రమసార నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఐ కు ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్