నూతన బస్సును పునః ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

59చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుండి విజయవాడకి వెళ్లే పాత బస్సు ఇబ్బందికరంగా ప్రజలకు ఉండడంతో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దృష్టికి తీసుకెళ్లగా నూతన సూపర్ లగ్జరీ బస్సును గురువారం జెండా ఊపి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి తో మాట్లాడి మడకశిర డిపోకు కావలసిన అన్ని బస్సులను, డిపోకు కావలసిన కనీస సౌకర్యాలు అన్నింటిని పరిష్కరించే విధంగా చూస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్