ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి పథకానికి భూమి పూజ

82చూసినవారు
ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి పథకానికి భూమి పూజ
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీ జక్కసముద్రం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ సుజల త్రాగునీటి పథకానికి సర్పంచ్ సువర్ణ అశ్వర్థ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సంయుక్త, వెల్ఫేర్ అసిస్టెంట్ పవన్ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరి మిత్ర గంగాధర్, మలసముద్రం పంచాయతీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్