శ్రీసత్య సాయి జిల్లా నుండి అసెంబ్లీకి తొలిసారిగా నలుగురు

76చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా నుండి అసెంబ్లీకి తొలిసారిగా నలుగురు
శ్రీసత్య సాయి జిల్లా నుండి తొలిసారిగా నలుగురు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లాలోని పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, ధర్మవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా తొలిసారి పోటీ చేసి గెలుపొందిన ఎస్. సవితమ్మ, పల్లె సింధూర రెడ్డి, ఎం. ఎస్. రాజు, బీజేపీ నుండి వై. సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు.

సంబంధిత పోస్ట్