కోర్కెలు దినోత్సవం సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

74చూసినవారు
కోర్కెలు దినోత్సవం సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ
పెనుకొండ పట్టణంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోర్కెల దినోత్సవం సందర్భంగా బుధవారం సిఐటియు కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గిరి కి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, రాజు రావు, అంగన్వాడి, ఆశా వర్కర్ ల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్