పింఛన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి

54చూసినవారు
కొత్తచెరువు మండలం కొడపగానిపల్లిలో సోమవారం ఉదయం 6 గం, పింఛ‌న్లు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సందర్బంగా పెన్షన్దారులు ( వృద్ధులు )మాట్లాడుతూ ఉదయాన్నే తలుపు తట్టి పింఛన్ అందించడం చాలా సంతోషం గా ఉందని హార్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి సామకోటి, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్