లక్ష్మీ నగర్ పాఠశాల విద్యార్థులకు దాతలు వితరణ

68చూసినవారు
లక్ష్మీ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా ఆర్య వైశ్య సంఘం సభ్యులు విద్యార్థులకు చెప్పులను ఉచితంగా అందజేశారు గురువారం ఆముదాలవలస మున్సిపల్ ఉన్నత పాఠశాల లక్ష్మీ నగర్ విద్యార్థులకు 110 మంది కి 12 వేలు విలువచేసే చెప్పులను అందజేశారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు టి భాస్కర్ , ఏ రామకృష్ణ , తమ్మన రామకృష్ణ , మదన్ , డాక్టర్ తాతయ్యలు , వడ్డాది గోపి, బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్